జగన్ రాయి దాడి లో కీలక మలుపు

ఇది టిడిపి చేసిన పని కాదు… ! పక్కా జగన్ నాటకం!.. అందుకే గుట్టు చప్పుడు లేకుండా నేరుగా కోర్టుకి నిందితులు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019లో జగన్ బాబాయి మర్డర్ ఒక సంచలనం అయితే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి కేసు ఒక సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి దాడి పై పోలీసులు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. జగన్ పై రాడి దాడి కేసులో నిందితులుగా ఉన్న వాళ్లని పోలీసులు ఎవరికి […]

Continue Reading

ప్రత్యర్ధులను తిట్టమని తీవ్ర ఒత్తిడి…

ప్రత్యర్ధులను తిట్టమని తీవ్ర ఒత్తిడి… వైసిపి గుడ్ బై చెప్పేసా… జనసేనలో చేరేశా :- బాలసౌరి: ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశాడు మచిలీపట్నం సిట్టింగ్‌ ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఆ తరువాత జనసేన పార్టీలో చేరారు. అంతేకాదు.. మరోసారి మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాను అని అన్నారు. అయితే, ఇప్పుడు పార్టీ మాత్రమే మారింది.. జనసేన అభ్యర్థిగా మరోసార తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు బాలశౌరి.. ఇక, ఈ […]

Continue Reading

ప్రధాని మేనిఫెస్టో నచ్చని కేంద్ర మంత్రి

ప్రధాని విడుదల చేసిన మేనిఫెస్టో నచ్చక… సొంతంగా మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా ఎంపీ: నాగపూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నితిన్ గడ్కరీ సొంతంగా మేనిఫెస్టోను ప్రకటించడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ మేనిఫెస్టో ప్రకటించిన రెండు రోజులకే ఆయన సొంతంగా మేనిఫెస్టోను విడుదల పలు సందేహాలకు కారణం అవుతోంది.వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలతోపాటు అభివృద్ధి, పరిశుభ్రత విషయంలో నాగ్ పూర్ ను అగ్రస్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు గడ్కరీ.ఉద్యోగాల భర్తీపై మోడీ నిర్లక్ష్యంగా […]

Continue Reading

రాష్ట్రం బాగుపడటం కోసం అందరినీ కలుపుకొని వచ్చా…

రాష్ట్రం బాగుపడటం కోసం అందరినీ కలుపుకొని వచ్చా… పవన్ కళ్యాణ్ మాటలకు మెచ్చిన చంద్రబాబు; మచిలీపట్నం :- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజాగళం యాత్రలో భాగంగా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి బందరులో రోడ్ షో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోడ్ షోలో పాల్గొనడంతో భారీగా జనం చూడడానికి వచ్చారు. దీంతో బందరు కోనేరు సెంటర్ కిక్కిరిసిపోయింది.చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీలను హింసించి […]

Continue Reading

జనసేనకు మద్దతుగా జబర్దస్త్ టీం ప్రచారం

జనసేనకు మద్దతుగా జబర్దస్త్ టీం ప్రచారం : అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్‌, సినీ నటులు గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌ పట్టణంలో ప్రచారం నిర్వహించారు.ముందుగా శ్రీరామ నవమి పురస్కరించుకొని సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. గవరపాలెం, వేల్పులవీధి, చాకలిపేట, శాఖవీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. డైలాగులతో ఓటర్లను […]

Continue Reading

సీఎం రేవంత్ రెడ్డి … ఈసారి కేంద్ర అధికారం మాదే

సీఎం రేవంత్ రెడ్డి … ఈసారి కేంద్ర అధికారం మాదే; తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు వెళ్లారు. కేరళలోని వయనాడు నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా.. అక్కడ ఆయనకు మద్దతుగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. […]

Continue Reading

జోష్ బట్లర్…. కోహ్లీ రికార్డు బ్రేక్ చేస్తాడా ?

ఒక్క అడుగు దూరంలో జోష్ బట్లర్…. కోహ్లీ రికార్డు బ్రేక్ చేస్తాడా ? …ఐపీఎల్ లో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డు మాయంకానుంది. ఈ రికార్డుకు ఇంగ్లండ్ క్రికెటర్ జాస్ బట్లర్ అడుగుదూరంలో ఉన్నాడు. ఇప్పటికే క్రిస్ గేల్ రికార్డును అధికమించిన బట్లర్. కోహ్లీ రికార్డుకు మరో అడుగు దూరంలో నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ జట్టు కోల్‌కతాపై […]

Continue Reading

సీఎం సీట్ ను షేర్ చేసుకుంటారా ?

ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే…. సీఎం సీట్ ను షేర్ చేసుకుంటారా ?…ఏపీలో అధికారాన్ని దక్కించుకునేందుకు కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ పాత్ర ఏమిటి అన్నది బలంగా చర్చ జరుగుతోంది.మొన్నటి వరకు అయితే పవర్ షేరింగ్ పై పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. కానీ వాటన్నింటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు దక్కాయి. అయితే […]

Continue Reading

ర్యాలీకి ఎవడి అనుమతి పనిలేదు

ర్యాలీకి ఎవడి అనుమతి పనిలేదు…. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డ రాజాసింగ్:..రేవంత్ రెడ్డి సర్కార్‌ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. రాజాసింగ్ ఆధ్వర్యంలో ఇవాళ జరగబోయే శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి నిరాకరించారు పోలీసులు.శ్రీరామనవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను రాజాసింగ్ కు అందజేశారు పోలీసులు. దీంతో ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకుండా శ్రీరామనవమి శోభయాత్ర చేసి తీరుతానంటున్నారు రాజాసింగ్. 45 రోజుల క్రితం పర్మిషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చి […]

Continue Reading

కానిస్టేబుల్ తేల్చి పడేసే కేసు ఇది!

మీరు కల్పించుకోకపోతే…. కానిస్టేబుల్ తేల్చి పడేసే కేసు ఇది!.. : సునీత: వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డిపై దివంగత నేత వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.తన రాజకీయ ఆకాంక్షలు, రాజకీయ లక్ష్యాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తనకు ఈర్ష్య, ధ్వేషం ఉందనడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ” అసలు నాకు అవినాశే పరిచయం లేనప్పుడు ధ్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు […]

Continue Reading