కానిస్టేబుల్ తేల్చి పడేసే కేసు ఇది!

మీరు కల్పించుకోకపోతే…. కానిస్టేబుల్ తేల్చి పడేసే కేసు ఇది!.. : సునీత: వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డిపై దివంగత నేత వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.తన రాజకీయ ఆకాంక్షలు, రాజకీయ లక్ష్యాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తనకు ఈర్ష్య, ధ్వేషం ఉందనడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ” అసలు నాకు అవినాశే పరిచయం లేనప్పుడు ధ్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు […]

Continue Reading

టికెట్ ఇవ్వకపోతే రాక్షసుడిన..?

టికెట్ ఇస్తే మంచోడిని…. ఇవ్వకపోతే రాక్షసుడిన..? రజిని గట్టు విప్పిన చంద్రబాబు; చంద్రబాబు స్థాపించిన సైబరాబాద్‌లో పెరిగిన మొక్కను సార్ అని వీరావేశంతో చంద్రబాబు ముందు డైలాగులు చెప్పిన విడదల రజనీ ఎన్నికలకు ముందు కేవలం చంద్రబాబు సీటు ఇవ్వలేదనే కారణంతో వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యే అయ్యి ఏకంగా మంత్రి అయ్యారు.జగన్‌ను రాక్షసుడితో పోల్చిన రజనీ అదే జగన్‌ను దేవుడు అని.. చంద్రబాబును దారుణంగా తిట్టిపోశారు. అయితే ఇప్పుడు రజనీ ఇంటిగుట్టు మొత్తం గుంటూరోళ్లకు చెప్పేలా చంద్రబాబు […]

Continue Reading

మద్యం దోపిడీ ఇప్పుడైనా తగ్గుతుంది…!

ఈసీ కి హాట్సాఫ్…. (ఏపీఎస్ఈసీఎల్) మద్యం దోపిడీ ఇప్పుడైనా తగ్గుతుంది…! జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా మధ్యాన్ని అక్రమంగా తరలిస్తు ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ బేవరేజ్ స్  కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి డి.వాసుదేవరెడ్డి పై వేటు పడింది. అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూల అధికారిగా  వైసిపి ప్రభుత్వంలో మద్యానికి తావు లేకుండా ఎలా పడితే అలా వైసీపీకి లబ్ధి చేకూరేలా మద్యాన్ని సరఫరా చేస్తున్నడంతో ఎలక్షన్ సంఘానికి కొన్ని ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎలక్షన్స్ సంఘం […]

Continue Reading

ఒకే వేదికపై ప్రధాని మరియు మాజీ ప్రధాని

ఒకే వేదికపై ప్రధాని మరియు మాజీ ప్రధాని… ఆనందం వ్యక్తం చేసిన మోడీ; భారతదేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక కొత్తదనం మంగళూరులో చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగంగా మంగళూరులో ఆదివారం ప్రధాని రోడ్ షో జరిగింది. మంగళూరు రోడ్ షో చరస్మరణీయమైనది అని మోడీ గారు అన్నారు. ఎందుకంటే ఈ రోడ్ షోలో నాతోపాటు మాజీ ప్రధాని దేవేగౌడతో వేదికను పంచుకోవడం అనేది ఓ ప్రత్యేకమైన అనుభవం అని ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం […]

Continue Reading

ఒక పోస్ట్ డిలీట్ చేసి మరో పోస్ట్ నాగబాబు

సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉండే నాగబాబు తరచూ ఏదోఒక వివాదంలో ఉంటారు.గతంలో కోడుకు సినిమా విషయంలో మాట్లాడుతూ.. పొట్టిగా ఉండే వాళ్ళు పోలీస్ పాత్రకి సెట్ అవ్వరు అని ఎన్టీఆర్ ఫాన్స్ హర్ట్ అయ్యేలా మాట్లాడారు.ఇక ఫాన్స్ దెబ్బకి క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై నాగబాబు ఓ ట్వీట్ చేశారు.చాల పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.. అసలు స్క్రిప్ట్‌లా అనిపించడంలేదు అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఏమైందో తెలీదుగానీ […]

Continue Reading

డ్రామాలు చేస్తూ ఓట్లు పొందలేరు

ప్రతిసారి డ్రామాలు చేస్తూ… సానుభూతి ఓట్లు పొందలేరు : – జీవి ఆంజనేయులువినుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు తమ యొక్క టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మరో కొత్త నాటకం మొదలుపెట్టారని జగన్ మీద ఫైర్ అయ్యారు. ఈ మధ్యనే సిట్ కార్యాలయంలో ఆధారాలను ధ్వంసం చేసిన ఘటన నుంచి ప్రజలు దృష్టి మల్లాలని భావనతో జగన్ ఈ యొక్క గులకరాయ నాటకం ఆడుతున్నారని వినకొండ మాజీ […]

Continue Reading

మూడు దశాబ్దాలుగా రాజకీయం…. కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడిగా బత్తుల తాతయ్య బాబుని టిడిపి అధిష్టానం నియమించింది. నిన్న ఆదివారం మధ్యాహ్నం టిడిపి కార్యాలయం నుంచి ఈ ప్రకటనను విడుదల చేశారు. తాతయ్య బాబు గారు దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిన్నచిన్నగా ఎదుగుతూ మొదటగా వార్డు మెంబర్ గా అలాగే సర్పంచిగా మరియు ఎంపీపీగా బాధ్యతలను వహించారు. అలాగే ఇతను మూడు ఏళ్లుగా చోడవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా కూడా పనులు చేశారు. ప్రస్తుతం […]

Continue Reading

దాడి తరువాత మళ్ళీ జగన్ బస్సు యాత్ర

దాడి తర్వాత జగన్ మొదటి యాత్ర… 15వ రోజు గుడివాడలో ప్రారంభించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర – వైయస్సార్సీపి అధినేత జనాల గుండెల్లో నిలిచిన యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తిరిగి మళ్ళీ ప్రారంభించారు. రెండు రోజులుగా రాళ్లదాడి జరిగిన సందర్భంగా విశ్రాంతి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరిగి మళ్ళీ బస్సుయాత్ర ప్రారంభించారు. గుడివాడలో ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కేసరిపల్లి నైట్ క్యాంప్ […]

Continue Reading

Sunitha again fire on Avinash Reddy

ఇది పక్కా హత్య…. గుండెపోటు పేరున ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు?.. : – వివేక కూతురు – ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఐదు సంవత్సరాల ముందు అంటే ఎలక్షన్స్ ముందు వైయస్సార్ కుటుంబంలోని వివేకానంద రెడ్డి హత్య అనేది హైలెట్గా నిలిచింది. అయితే ఆ విషయంపై అప్పట్లో ఎవరు చేశారు తెలియకపోయినా ఎలక్షన్స్ సందర్భంలో ఆ మరణ వార్త అనేది జగన్కు కలిసి వచ్చి సానుభూతితో సింపుల్గా సీఎం అయ్యాడు. అయితే ఆ విషయంపై వివేక కూతురు […]

Continue Reading

అనంతపురానికి చేసింది ఏమి లేదు

ఈ ఐదేళ్లలో అనంతపురానికి చేసింది ఏమీ లేదు… జగన్ పై విరుచుకుపడ్డ బాలయ్య! – జగన్‌ ఐదేళ్లలో కరవు ప్రాంతమైన అనంతపురానికి చేసిందేమీ లేదని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.వైకాపా ఎమ్మెల్యేలు ఇసుక, మట్టిని అమ్ముకుని దోచుకోవడం తప్ప ఏరోజూ ప్రజల కోసం పనిచేయలేదని ఆరోపించారు. స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో భాగంగా రెండోరోజు శింగనమల నియోజకవర్గం కల్లూరు, అనంతపురం నగరంలో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడే కియా తీసుకొచ్చి […]

Continue Reading