మంచు వారి మూడోతరం ఎంట్రీ

Cinema

కన్నప్ప మూవీ లో మంచు విష్ణు కొడుకు….. సినిమా రంగం లోకి అడుగుపెట్టిన మూడోతరం..మంచు మోహన్ బాబు అంటే దాదాపుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలియని వాళ్ళు ఉండరు. మోహనబాబు దాదాపుగా 90 ఈస్ కాలం లో వారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆర్టిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఏకంగా హీరోస్ గా ఎన్నో అంటే ఎన్నో సినిమాలకు హిట్స్ ఎందుకుని తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. పెదరాయుడువంటి సినిమాలతో తెలుగు ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యాడు. హీరోగా విలన్ గా మరియు ప్రేక్షకుడిగా అతను చేయనటువంటి సినిమాలే లేవు. యమదొంగలో యముడి పాత్ర పోషించి యావత్తు తెలుగు ప్రజల మొత్తానికి యమహా అనిపించుకున్నాడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో అతనే కాకుండా అలాగే ఇంతటితో ఆగకుండా తన రెండో తరానికి చెందిని ఇద్దరు కొడుకులు మరియు కూతురు కూడా టాలీవుడ్ లో అడుగు పెట్టారు. మోహన్ బాబు కొడుకులు అలాగే కూతురు కూడా టాలీవుడ్ లో ఎదుగుతున్నారు. మంచు విష్ణు కొన్ని సినిమాలు చేస్తూ అలాగే సినీ మా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

FIND BEST REAL ESTATE VENTURES

మంచు మనోజ్ కూడా తన స్టైల్ తో సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వీటితోపాటుగా తన కూతురు మంచు లక్ష్మి పలు సినిమాలు తో పాటు టీవీ షోలో నటిస్తూ తను కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఉంచుకున్నారు. అలాగే ఇప్పుడు మోహన్ బాబు మూడోతరం కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మంచు విష్ణు కొడుకు మంచు అవ్రాం భక్త కూడా సినిమాలో నటిస్తున్నాడు. మంచి విష్ణు నటించబోయే ఫ్యాన్ ఇండియా మూవీ కన్నప్ప లో విష్ణు కొడుకు నటిస్తున్నాడు. అవ్రాం భక్త కన్నప్ప మూవీలోని తిన్నడు పాత్రలో నటిస్తున్నాడని శ్రీ కృష్ణ జన్మాష్టమి లో భాగంగా మువీ మేకర్స్ ఫోటో లు రిలీజ్ చేసారు. ధీంతో సినిమా రంగం లోకి మోహనబాబు ఫ్యామిలీ నుండి మూడోతరం అడుగుపెట్టింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యే ఈ మూవీ లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్,శరత్ కుమార్ వంటి కొంతమంది స్టార్స్ నటిస్తున్నారని తెలిపింది. అలాగే ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినివర్గాలు తెలిపాయి. ఒక హీరో నటిస్తేనే వేరే లెవెల్ లో మూవీస్ ఉంటాయి. అదే ఒకేసారి ఇంతమంది స్టార్ హీరోస్ నటిస్తే ఇక యావత్ భారత్ సినీమా ప్రియులు అందరి ఆనందలకి హద్ధులు లేకుండా పోతాయి అని కామెంట్లు చేస్తున్నారు.