టాలీవుడ్ ఫ్యూచర్ డైరెక్టర్లు వీళ్లేనా

Cinema

వీళ్లు ముగ్గురే మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేలా ఉన్నారు…. అలా ఉంటాయి మరి వారి సినిమాలు…మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే మనకి గుర్తుకొచ్చే డైరెక్టర్ రాజమౌళి. మరి ఆయన సినిమాలు కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. అతను తీసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుణ్ణి మెప్పించకుండా ఉండవు అంటే ఎవరూ నమ్మరు. ఇప్పుడున్న సమాజంలో సినిమాలకి సినిమా బాగుందా లేదా అని చెక్ చేసుకుని వెళ్తారు. కానీ రాజమౌళి సినిమా అంటే మూడు గంటలకు కాకుండా ఇంకో గంట ఎక్కువ ఉన్నా కుర్చీలలో కదలకుండా కూర్చుని మరి వీక్షిస్తారు. అయితే ప్రజలకు తగ్గట్టుగా రాజమౌళి సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకుఒక్కో సినిమా తీస్తారు. అతను తీసిన సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయాలు తెలిసింది. రీసెంట్ గా మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. అదికూడా ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చిన అవసరం మొదట్లో పట్టాలెక్కేలా ఉంది. ఇలా సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకి ఒక సినిమా తీస్తుండడంతో రాజమౌళి ని పక్కన పెట్టేశారు. ఇప్పుడున్న కాలంలో కేవలం ముగ్గురు మీద ఆధారపడి ఉంది ఈ టాలీవుడ్. నిజమే వీళ్ళు చేసే వండర్స్ కూడా అలానే ఉన్నాయి.

FIND BEST ASTROLOGY SERVICE CLICK

అయితే ఎవరు వీరు అనుకుంటున్నారా! వారే సుజిత్, నాగస్విన్, ప్రశాంత్ వర్మ. వీళ్ళు చేసే సినిమాలు తెలుగు ప్రజలకువిపరీతంగా నచ్చుతున్నాయి. ఎందుకంటే వాళ్లు సినిమాలు చేసే మ్యాజిక్ అలాంటిది. వాళ్లు చేసిన ప్రతి సినిమాలో డైరెక్టర్ మార్క్ కనపడుతుంది. ప్రజలకు అంత చేరువయ్యి వీక్షిస్తున్నారంటే అది కచ్చితంగా వీళ్ళ గొప్పతనమే అని చెప్పాలి. వీళ్లు రీసెంట్గా చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి అంటే ఇదే దానికి కారణం. సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. అలాగే కొంతమంది హిట్స్ ఇస్తుంటారు కొంతమంది ఫ్లాప్స్ తీసుకుంటారు. కానీ ఈ ముగ్గురు డైరెక్టర్స్ వాళ్లు చేసే ప్రతి సినిమాలోవాళ్ల యొక్క గుర్తింపు కనబడుతుంది. దాదాపు రెండు మూడు సంవత్సరాల నుండి వీరు చేస్తున్న సినిమాలు ప్రజలకు అంత చేరువవుతున్నాయి. కల్కి తో హిస్టరీలో మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని యావత్ భారతదేశం గర్వపడేలా చేశాడు ఈ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక నెక్స్ట్ సుజిత్ సాహూతో కొత్త క్రియేటివి ని చూపించి ఆహా అనిపించాడు. చిన్న హీరోతో ఫ్యాన్ ఇండియా మూవీస్ ఇన్ తొక్కేసిన.. తనదైన స్టైల్ లో తక్కువ బడ్జెట్ తో ఎక్కువ వసూలు రా పెట్టిన హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హిస్టరీ క్రియేట్ చేశాడు. వీళ్ళు చేసిన ప్రతి మూవీలో ఏదో ఒక వండర్ కనపడుతుంది. తద్వారా వీళ్ళు మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచం చెప్పుకునేస్థాయిలో నిలబెట్టారు. కచ్చితంగా ఈ డైరెక్టర్స్ మీదే టాలీవుడ్ ఇండస్ట్రీ ఆధార్ పడుతుంది అన్న దాంట్లో సందేహమే లేదు. కల్కి తో నాగశ్విన్ యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాడు అంటే అందులో సందేహమే లేదు. అంతటి ఘనతను చాటుకున్నాడు అశ్విన్.
అలాగే సుజిత్ ఇంకా రిలీజ్ అవ్వని ఓ జి సినిమా పైనే అంత అంచనాలు పెట్టాడంటే అతని క్రియేటివిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

LOOKING GOOD PROPERTIES FIND HERE CLICK

ఇకపోతే ప్రశాంత్ వర్మ చిన్న బడ్జెట్ భారీ వసూలు ఎలా రాబట్టాలో మనందరికీ చూపించి అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. కాబట్టి వీళ్ళ మీదే మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఆధారపడడం అనడంలో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి వీరు ఫ్యూచర్లో స్టార్ డైరెక్టర్స్ అవ్వడం కన్ఫామ్ గా జరుగుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి