Gelupu Manade…

 మనం గెలుస్తున్నాం…. పార్టీ గెలుస్తుంది… అభివృద్ధి జరిగి తీరుతుంది… ; – ఉగ్ర, మాగుంట – కనిగిరిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఒంగోలు పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి కనిగిరి మండలం నందన మారెళ్ల వద్ద కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కనిగిరి మండలం నందన మారెళ్ల, గానుగపెంట, బడుగులేరు, ఎడవల్లి, దిరిశవంచ, ఎర్ర ఓబనపల్లి తదితర గ్రామాలకు చెందిన […]

Continue Reading

సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు?

సినీనటులు ఎవరు రాజకీయాల్లోకి రాకూడదు ? .. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ ముద్రగడ – పిఠాపురంలో హీరో పవన్‌ కళ్యాణ్‌ ను తన్నీ తరిమేయాలి… అలా చేస్తే సినిమా నటులు ఇక రాజకీయాల్లోకి రారని తెలిపారు.షూటింగ్ లు చేయడానికి ఎమ్మెల్యే పదవి కావాలా అంటూ నిలదీశారు. కష్టం వస్తే షూటింగ్ లకు వచ్చి చెప్పాలా…. ముఖానికి రంగు వేసుకుని తైతిక్కలాడుతూ ప్రజలను పిచ్చోళ్ళు చేస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ పై నిప్పులు చెరిగారు.పెద్దలు… పిల్లల్ని కంట్రోల్ లో […]

Continue Reading

అమ్మ మాట్రిమోనీ అసోసియేషన్ లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం

 *అంబేద్కర్ జయంతి* *సందర్బంగా* *April 14* *Dilsukhnagar Hyd  కార్యాలయం లో డా. బి.ఆర్ అంబేడ్కర్ గారి 134 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది !!* ఈ కార్యక్రమం లో అనిల్,అనిత,స్వరూప రాణి,సుభద్ర,శ్రీకాంత్, భరద్వాజ్,శివ,బుజ్జి,నర్సింగ్,శ్రీనివాస్ మరియు సంఘం అధ్యక్షుడు అర్జున్ రావు పాల్గొనడం జరిగింది. పెళ్ళి చేసిన మధ్యవర్తులను కొంతమంది కస్టమర్స్ ఇస్తాను అన్న పారితోషికం విషయంలో అవమాన పరుస్తూ అగోర పరుస్తున్నారు, సమస్యతోటి పోలీస్ స్టేషన్ కి వెళితే ఫిర్యాదు కూడా తీసుకోవడం . పెళ్లి […]

Continue Reading

Ycp fake Statements

ఏపీలో బిజెపి నేతలపై మళ్లిన వైసిపి ఫోకస్…. అంతే గాటు రిప్లై ఇచ్చిన బిజెపి నేత ;- ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ ఆచరణలోకి తీసుకొచ్చేది నవర్నతాలు కాదని.. నవ అరాచకాలని బీజేపీ నేత నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదు ఫేక్ ప్రభుత్వమన్నారు. నియంత హిట్లర్‌ను మించి జగన్ గ్లోబుల్ ప్రచారం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేరుతో […]

Continue Reading

సీఎం జగన్ మీద దాడి

సీఎం జగన్ పై దాడి… మూడు కుట్లు వేసి విశ్రాంతి తీసుకోమన్న డాక్టర్లు : సీఎం వైఎస్ జగన్ తలకు తీవ్రమైన గాయమైంది. శనివారం రాత్రి మేమంతా సిద్దం బస్సుయాత్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు మూడు కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఈ కారణంగా ఆదివారం జరగాల్సిన బస్సుయాత్ర రద్దు అయినట్లు వైసీపీ నేతలు ప్రకటించారు. తదుపరి షెడ్యూల్‎ను ఆదివారం మధ్యాహ్నం ప్రకటిస్తామని తెలిపాయి పార్టీ వర్గాలు.దీనిపై పలువురు రాజకీయ […]

Continue Reading

తెలుగు విజ్ఞాన సమితి వెలుగులు

ఇది తెలుగు జాతి, ఇది తెలుగు భాష, ఇది తెలుగు వేదిక తెలుగు భాష కొక సహజ శక్తివుంది. అందుకనే కర్ణాటక చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు తన సామ్రాజ్యమునందు, తెలుగు భాషను రాజ భాష చేసెను కర్ణాటక ఆంధ్ర సార్వభౌముడనిపించుకొని “దేశ భాష లందు తెలుగు లెస్స ” అని చాటి చెప్పిన మహానియుడు.తెలుగు విజ్ఞాన సమితి.ఇది1952వ సం||రంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం లో నాడు నివసించిన ,మహనీయులు కీ||శే|| తేన్నేటి విశ్వనాధం గారు […]

Continue Reading

టిడిపి కార్యకర్తలపై వైసీపీ వరుస దాడులు

పల్నాడు జిల్లాలో ఘోరం…. టిడిపి కార్యకర్తలపై వైసీపీ వరుస దాడులు – మాచర్ల నియోజకవర్గం ; – పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మళ్లీ వరుస దాడులతో హైలైట్ గా నిలుస్తుంది. మళ్లీ చాలాకాలం తర్వాత ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సిద్ధం సభకు రాలేదని కోపం , మళ్లీ నిన్న రంజాన్ సందర్భంగా టిడిపి తరఫున ఇఫ్తార్ విందును ఇచ్చినందుకు దాడులు జరిగాయి. రెంటచింతల మండలం లో ఈనెల 5వ తారీఖున టిడిపి […]

Continue Reading

బిగ్ కౌంటర్ ఇచ్చిన షర్మిల..!

షర్మిల మరియు సునీతలపై చేసిన వ్యాఖ్యలకు బిగ్ కౌంటర్ ఇచ్చిన షర్మిల..! : – ఆంధ్ర రాజకీయాల్లో మరో కొత్త వ్యాఖ్యలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా షర్మినా మరియు సునీత ఇద్దరూ కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ పరువు తీస్తున్నారు అంటూ షర్మిల యొక్క మేనత్త విమలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు గాను షర్మిల తన మేనత్త వేములమ్మకు భారీ కౌంటర్ ఇచ్చారు. చనిపోయింది తన సొంత అన్నగారు అని విమలమ్మ […]

Continue Reading

Attack on Israel in 48 hours

ఇరాన్ సంచలన ప్రకటన…. 48 గంటల్లో ఇజ్రాయిల్ పై దాడి – సిరియా డమాస్కస్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఖుద్ ఫోర్స్‌కి చెందిన టాప్ కమాండర్‌, మరో ఆరుగురు కీలక అధికారులు మరణించడం ఇరాన్ కోపానికి కారణమైంది.తాము ఇజ్రాయిల్‌పై ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో […]

Continue Reading